1➤ ప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలును అని యేసయ్యతో అన్నది ఎవరు?
ⓑ యోహాను
ⓒ ఫిలిప్పు
ⓓ తోమా
2➤ నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని హేరోదుతో చెప్పింది ఎవరు?
ⓑ యాకోబు
ⓒ యోహాను
ⓓ యేసయ్య
3➤ తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు ----- తో సమానుడు?
ⓑ నక్కతో
ⓒ పందితో
ⓓ పిల్లితో
4➤ వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న ---- కమ్మివంటిది?
ⓑ బంగారు కమ్మివంటిది
ⓒ ఇత్తడి కమ్మివంటిది
ⓓ ఇనుప కమ్మివంటిది
5➤ పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని యేసయ్య ఎవరిని హెచ్చరించెను?
ⓑ శాస్త్రులను
ⓒ జనులను
ⓓ దూతలను
6➤ ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అని అన్నది ఎవరు?
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యేసుక్రీస్తు
7➤ వీరిలో గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నది ఎవరు?
ⓑ నెబుకద్నెజరు
ⓒ హేరోదు
ⓓ అపవాది
8➤ పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఎవరి మీదికి దిగి వచ్చెను?
ⓑ యేసయ్య మీదికి
ⓒ పౌలు మీదికి
ⓓ పేతురు మీదికి
9➤ ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని వ్రాసింది ఎవరు?
ⓑ పేతురు
ⓒ మోషే
ⓓ యేసుక్రీస్తు
10➤ ఉపదేశము నంగీకరించువాడు ఏ మార్గములో ఉన్నాడు?
ⓑ విశాలమార్గములో
ⓒ చెడుమార్గములో
ⓓ కీడుమార్గములో
No comments:
Post a Comment